Home » investment
గుజరాత్ పరువు తీయడమే కాకుండా రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం జరిగాయి. దేశం ముందు ప్రపంచం ముందు గుజరాత్ గురించి తప్పుడు ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రం కొత్త మార్గాన్ని ఎంచుకుని ముందుకు కదిలింది. లక్ష్యాల్ని ముద�
గమ్ తో బుడగలు ఊది..బిజినెస్ చేస్తోంది ఓమహిళ. ఆ బుడగలను ఆన్లైన్లో అమ్ముతూ భారీగా సంపాదిస్తోంది.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం...!
అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్క తోక తొక్కడం అంటే ఇదే. అవును మరి.. ఏడాదిలో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.42లక్షలు సంపాదించడం అంటే మాటలా? వారి విషయంలో ఇది నిజమైంద
కోటి రూపాయల లక్ష్యంగా పెట్టుకుని మదుపు ప్రారంభించేవారు లక్ష్యాన్ని చేరుకునేందుకు మామూలు ఫ్లాట్ మ్యుచువల్ ఫండ్ సిప్ అంతగా ఉపయోగడదు. ఆ లక్ష్యం నెరవేరాలంటే వార్షిక స్టెప్ అప్ తో కూడిన
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) అమెరికాలోని మసాచెసెట్స్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎనర్జీ స్టోరేజి కంపెనీ "అంబ్రి(Ambri)"లో 50మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది.
సాధారణంగా బ్యాంకులో మనీ సేవ్ చేసి.. డ్రా చేసే సమయంలో ఏమైనా పెరిగాయా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. వేరే రకంగా పెట్టుబడి పెడితే పెరుగుతాయని తెలిసినా ఇలా చేయడానికి కారణం.. ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చని.. సేవింగ్స్ అకౌంట్ అంటే డబ్బు ఎటూ పోదనే నమ్మకం.
భారత వారెన్ బఫెట్ గా పేరుపొందిన బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా...భారత్ లో అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓ కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు.
Microsoft Telangana data centre hyderabad investment : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పలు ప్రముఖ సంస్థలు, కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తెలంగాణలో తన పరిధిని విస్తరించుకుంటోంది. డేటా సెంటర్�
దేనిపైన అయినా పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలపై పన్ను ఉండకుండా ఉండే చాన్స్ ఉందా? అసలు మార్కెట్ లో అలాంటి స్కీమ్ లు ఏవైనా ఉన్నాయా? అంటే, కచ్చితంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.