Home » investment
వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామ�
AP Steel plant: స్టీల్ తయారీలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) కొత్తగా స్టీల్ ప్లాంటును నెలకొల్పేందుకు సిద్దమైంది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద సంవత్సరానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్త�
tata groups:Walmart Inc టాటా గ్రూపులో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. దాదాపు రూ.2వేల 500కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం చేసింది. కొత్త సూపర్ యాప్ ద్వారా సాల్ట్ టూ సాఫ్ట్వేర్ అనే రీతిలో ప్లాన్ చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్ గురించి Walmart, Tata Group)రెండు కంపెనీల మధ్య
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టిబెట్ కు సంబంధించి చైనా నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. టిబెట్ లో… 1 ట్రిలియన్ యువాన్ల (146 బిలియన్ డాలర్లు) కు పైగా పెట్టుబడి పెట్టేందుకు చైనా సిద్ధమైంది. కొత్త మరియు గతంలో ప్రకటించిన ప్రాజెక్టులతో సహా
అన్నీ పెట్టుబడులు కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని నమ్మకాలు పెట్టుకోలేం. ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలనుకునేవారు, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులు పెట్టాలనుకునేవారు స్టెబలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఇన్వెస్టర్లు ముఖ్యం�
ఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా �
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత
భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోడీ ఆహ్వానించారు. బ్రిటన్లో నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్ వీక�
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా