public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి...
AP Steel plant: స్టీల్ తయారీలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) కొత్తగా స్టీల్ ప్లాంటును నెలకొల్పేందుకు సిద్దమైంది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద సంవత్సరానికి 4 లక్షల...
tata groups:Walmart Inc టాటా గ్రూపులో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. దాదాపు రూ.2వేల 500కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం చేసింది. కొత్త సూపర్ యాప్ ద్వారా సాల్ట్ టూ సాఫ్ట్వేర్ అనే రీతిలో ప్లాన్...
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టిబెట్ కు సంబంధించి చైనా నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. టిబెట్ లో… 1 ట్రిలియన్ యువాన్ల (146 బిలియన్ డాలర్లు) కు పైగా పెట్టుబడి పెట్టేందుకు...
అన్నీ పెట్టుబడులు కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని నమ్మకాలు పెట్టుకోలేం. ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలనుకునేవారు, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులు పెట్టాలనుకునేవారు స్టెబలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఇన్వెస్టర్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే.....
ఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద...
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్...
భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోడీ ఆహ్వానించారు. బ్రిటన్లో నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్ వీక్-2020’లో దిల్లీ...
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మార్కెట్లు కుదేలయ్యాయి. తీవ్ర...
రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని
చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్ చేసేందుకు గాను భారత్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్...
ఏపీ ప్రభుత్వం కౌలుదారులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి