Home » investor summit
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో(Investors Summit) వర్చువల్గా పాల్గ�
ఢిల్లీ : నిత్యం బిజీగా ఉండే ప్రధాని మోదీ.. తన కోసం షాపింగ్ చేశారు. తాను కోరుకుంటే ఏదైనా.. ఎవరైనా బహుమతిగా ఇస్తారు. కానీ.. ఆయన స్వయంగా షాపింగ్ ఫెస్టివల్లో జాకెట్ కొనుగోలు చేశారు. అంతేకాదు.. డిజిటల్ ఇండియా కోసం కృషి చేస్తున్న ఆయన.. తాను కొనుగోలు