Home » invited
మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సుమారు 8వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు.
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములను శ్రీ రామతీర్థ ట్రస్టు ఆహ్వానించింది. 36 ఏళ్ల క్రితం రామానందసాగర్ రామాయణంలో సీతారాములుగా దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్ లు నటించారు....
అయోధ్య నగరంలోని రామ మందరి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా 8వేల మంది ప్రముఖులను తాజాగా ఆహ్వానించారు. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీనటులు,అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబా
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. గవర్నర్ తమిళిసైతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం.. కాంగ్రెస్ పరిస్థితి రాను రాను మరింత దారుణంగా పరిస్థితికి చేరింది. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్ర పట్ల కాంగ్రెస్ వర్గాల్లోనే అనుమానాలు ఉండేవట. అయితే యాత్ర ప్రారంభై కొనసాగుతున్న క్రమంలో ప్రజల నుంచి
ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించాడు ఒక ఆటో డ్రైవర్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆటో డ్రైవర్లతో జరిగిన సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఆహ్వానాన్ని కేజ్రీవాల్ అంగీకరించాడు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఆత్మగౌరవ' సభ సాక్షిగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి రాజగోపాల్రెడ్డిని అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. కేసీఆర్ ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజగోపా�
మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లడంపై సమాలోచనలు జరపనుంది. మంత్రుల కమిటీ వద్దకు వెళ్లి జీవోలపై రివ్యూ చేయాలని స్టీరింగ్ కమిటీ కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత నెలలో ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హరియాణాలోని అంబాలాలోని ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్స్ ను అధికారికంగా ఐఏఎఫ్ కు అప్
అయోధ్యలో రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది అయోధ్య కేస�