Home » IPC
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
దేశవ్యాప్తంగా మూకదాడుల,హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని డీల్ చేసేందుకు IPC,CRPCలో అవసరమైన సవరణలను సూచించేందుకు కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇవాళ(డిసెంబర్-4,2019)రాజ్యసభలో తెలిపారు. క్వచ్చన్ అవర్ లో వరుస ప్రశ్నలకు �