-
Home » IPL 2020
IPL 2020
MI vs RR : రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయ దరహాసం
Mumbai Indians VS Rajasthan Royals : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతోంది. ఉత్కంఠ భరింతగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. 2021, ఏప్రిల్ 29వ తేదీ గురువారం నాడు రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ రా�
CSK- VS KKR : ఆలస్యంగా నో బాల్ సైరన్, క్రికెటర్ల అసహనం
IPL – 2021 : కోల్ కతా నైట్ రైడర్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ మాత్రం మస్తు రంజుగా సాగినా..ఆలస్యంగా నో బాల్ సైరన్ రావడం అభిమానులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆడుతున్న క్రికెటర్లక�
IPL2021 : బెంగళూరు జట్టు 50 రన్లు, రాణిస్తున్న మాక్స్ వెల్
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
IPL 2021 : కోహ్లీ అవుట్, బెంగళూరు బ్యాటింగ్
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు.
IPL 2021 : సూపర్ ఫైట్, ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్
ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్లో సూపర్ ఫైట్ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్ పంత్.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది.
IPL 2020: యూఏఈ క్రికెట్ బోర్డుకు రూ. వంద కోట్లు ఇచ్చిన BCCI
కరోనా యుగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఐపీఎల్ 2020ని Board of Control for Cricket in India (BCCI) విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభం అయిన IPL 13 వ సీజన్.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. దీనిలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి ఐదవసారి టైటిల్
కోహ్లీ సలహా ప్రకారమే ఆడుతున్నా.. ఆడబోతున్నా..: పడిక్కల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ పడిక్కల్ తమ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట ప్రకారమే ఆడుతున్నా.. ఇక మీదట కూడా అలాగే ఆడతానని అంటున్నాడు. ఐపీఎల్ సీజన్లలో కెల్లా ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసిన బెంగళూరు జట్టులో పడిక్కల్ అద్భుతంగా రాణించాడు.
IPL 2020: డికాక్ ఇంటర్వ్యూ మధ్యలో నీతా అంబానీ వచ్చి ఏం చేసిందో తెలుసా
మరోసారి టైటిల్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2020 గెలుపు సంబరాల్లో టీమ్ మునిగిపోయి ఉన్న సమయంలో ప్లేయర్లు పర్సనల్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఫైనల్ పోరులో ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో గెలుపుతో పాటు గత మ్యాచ్ల ఆటతీరు �
IPL 2020: పరువు నిలబెట్టుకున్న ఢిల్లీ
ముంబైకు 157 పరుగుల టార్గెట్ నిర్దేశించి పరువు నిలబెట్టుకుంది ఢిల్లీ. ఆరంభంలో తడబడి వికెట్లు కోల్పోయినప్పటికీ శ్రేయాస్-పంత్లు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. స్కోరు బోర్డు పరుగులు తీస్తుందనుకున్న సమయంలో పంత్ అవుట్ అవడంతో జట్టు సమస్యల్లో పడ
IPL 2020: శ్రేయాస్ అయ్యర్ నిర్ణయానికి రోహిత్ కన్ఫ్యూజ్
IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సిద్దమైపోయాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంది. చేధనకే మొగ్గు చూపే టాస్ విన్నర్లు అనూహ్యంగా బ్యాటింగ్ వైపు ఆసక్తి కనబరచడం ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ కూడా ఆశ్చర్యంగ�