Home » IPL 2021
సెలూన్ నిర్వహించే యజమాని అదృష్టం తలుపు తట్టింది. కోటీశ్వరుడు అయిపోయాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అతను రూ. కోటి దక్కించుకున్నాడు
ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 136
టాస్ గెల్చిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో మక్రమ్ 29 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు.
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ క
ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర
ఆస్ట్రేలియన్ బ్యాట్స్మన్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇకపై ఆ ఫ్రాంచైజీకి ఆడటం లేదు. హైదరాబాదీ జట్టుతో తనకున్న ఒప్పందం ముగిసిపోగా.. సోమవారం జరిగిన మ్యాచ్ లోనూ ...
ఐపీఎల్ 2021 సీజన్ 2 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన టార్గెన్ ను చేజ్ చేసింది. మరో
ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాడ్ రేట్లను అమాంతం పెంచేసింది. యాడ్ల డిమాండ్ దృష్ట్యా 25శాతం నుంచి 30శాతానికి పెంచడంతో 10 సెకన్ల యాడ్ రూ.18లక్షలు
ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబైపై తన ఇన్నింగ్స్లో 13 పరుగులు పూర్తి చేసిన తర్వాత టీ 20 క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.