Home » IPL 2021
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కో
ఐపీఎల్ 2021 సీజన్ 2లో నేడు సిసలైన మ్యాచ్ జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 172 పరుగుల టార్గెట్ ను
మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ, సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనాకు సాయం అందిస్తున్నట్లుగా వీడియో రికార్డు అయింది. ధోనీతో పాటు రైనాల బ్యాట్స్, హెల్మెట్స్ మోసుకొస్తున్న వీడియో.
విరాట్ విరుచుకుపడ్డాడు. ఓపెనర్ పడిక్కల్తో కలిసి షార్జా స్టేడియం వేదికగా హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు చెన్నై సూపర్ కింగ్స్పై అటాకింగ్ మోడ్.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బె
ఐపీఎల్ 2021 సీజన్ 2 లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చే
వార్ వన్ సైడ్ అయ్యింది. ముంబై తేలిపోయింది. కోల్ కతా అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో..
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ ఐపీఎల్ సీజన్ ను పురస్కరించుకుని తన యూజర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఐపీఎల్ సీజన్ లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్బ్యాక్, ఇతర
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ఓకే చెప్పలేదని అంటున్నారు వీరేంద్ర సెహ్వాగ్.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ ఎగిరిపోయింది. ఈ విషయం పంత్ కూడా కొన్ని క్షణాల పాటు తెలుసుకోలేకపోయాడు.