Home » ipl 2023
హీరోగా, రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఐపీఎల్ టీ20 2023ని లైవ్ టెలికాస్ట్ చేయనున్న స్టార్ స్పోర్ట్స్ తో బాలయ్య భాగస్వామ్యం అయ్యాడు. ఐపీఎల్ 2023కి బాలయ్య కామెంటేటర్ గా మారుతున్నాడ�
IPL 2023 Season : : ఐపీఎల్ 2023 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు టెలికం దిగ్గజాలు తమ కస్టమర్లకు అనేక కొత్త ప్లాన్లను అందిస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కోహ్లీ తన మేకోవర్ కోసం కేటాయించాడు. తాజా హెయిర్ స్టైల్ యువతను, ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. కొత్త రకం హెయిర్ స్టైల్తో కోహ్లీ మరింత మంచి లుక్తో కనిపిస్తున్నాడు. తాజా లుక్ కూడా సోషల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో తమ జట్టు సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ కు అప్పగిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ ప్రకటించింది. గత సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషభ్ పంత్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. అతడు కారు ప్రమాదంతో తీవ్రంగ
"జోరుగా హుషారుగా" అంటూ సాగుతున్న ఈ పాటలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. సాంగ్లో మరింత జోష్ నింపారు. టాటా ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా స్టార్ స్పోర్ట్స్ వన్ �
న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చ్ పట్టణంలో బుమ్రాకు సర్జరీ జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీన్నుంచి ఆయన కోలుకుంటున్నట్లు ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోనే బుమ్రాకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం వి
బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్కు దూరమయ్
సన్రైజర్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ను నియమించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఐడెన్ మార్క్రమ్ను కెప్టెన్గా నియమించింది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది.
ముఖేశ్ అంబానీ.. ఏం చేసినా సంచలనమే. అంబానీ కంపెనీ నుంచి కొత్త ప్రాజెక్ట్ వస్తుందంటే.. మార్కెట్లో సంచలనం సృష్టించాల్సిందే. అటువంటి అంబానీ..ఓటీటీని టార్గెట్ చేశారా? క్రికెట్ అంటే పూనకాలతో ఊగిపోయే ఇండియాలో.. ఐపీఎల్ మ్యాచ్లను ఫ్రీగా చూడండంట�
ఐపీఎల్ మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ �