Home » ipl auction 2020
ఐపీఎల్ 2020 వేలంలో అత్యంత ధర పలికిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ.. కమిన్స్ను రూ.15.5 కోట్లకు సొంతం చేసుకుంది. నిజానికి కమిన్స్ కనీస ధర కేవలం రూ.2 �
ఐపీఎల్ 2020 సీజన్ క్రికెటర్ల వేలంలో విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ రికార్డ్ ధరకు
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరో
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ భారీ ధర పలికాడు.