Home » IPL BETTING
IPL Betting : ఐపీఎల్ బెట్టింగ్ల్లో కోట్లు పెట్టి భర్త అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన కర్ణాటకలో జరిగింది.
ప్రజలకు క్రికెట్ అంటే యమ క్రేజ్. దానిమీది ఉన్నఇంట్రెస్ట్ తో ఆఫీసుకు సెలవు పెట్టుకుని కూడా మ్యాచ్ చూసే అభిమానులు ఉన్నారు. క్రికెట్ మీద బెట్టింగ్ కట్టే వాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ బెట్టింగ్ ల కోసం విజయ్ అప్పులు చేశాడు. పదే పదే అప్పులు చేసి అప్పుల పాలయ్యాడు.
ఓ సెలూన్ నిర్వాహాకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది.
ipl betting debts suicide: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ కోసం అప్పులు చేసిన చరణ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్ లు వద్దని వేడుకున్నా చరణ్ వినలేదని తల్లిదండ్రులు
young man ends life after losing money in IPL betting : వ్యసనాలకు బానిసై ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టటంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నసంఘటన హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోనూ కుమార్ యాదవ్(19), హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వ
అనతి కాలంలోనే అదృష్టం వచ్చేయాలి. కోట్ల రూపాయలలో సంపద గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఐపీఎల్ బెట్టింగ్లు నిర్వహించి భారీగా నష్టపోయాడు. అక్కడితో ఆగక 25కేజీల బంగారం దొంగిలించి మరో తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితులు రాజస్థాన్లో�
క్రికెట్ జరుగుతుందంటే చాలు బెట్టింగ్ల జోరందుకుంటుంది. అది ఐపీఎల్ అయినా, ప్రపంచకప్ అయినా చివరికి వన్డే సిరీస్ అయినా బెట్టింగ్లు మాత్రం ఆగవు. బుకీలు బెట్టింగ్స్ను నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయలు కొళ్లగొడుతుంటారు. ఏపీలో నిన్నమొన్నటి వ�
ఐపీఎల్ అంటేనే డబ్బు.. క్షణాల్లో సొమ్ములు దండుకోవాలనే ఆత్రంలో ఎన్ని అడ్డదారులైన తొక్కుతారు. ఇప్పటికే సీజన్ మొదలై 10 రోజులు కావొస్తున్నతరుణంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన భారత మహిళల క్రికెట్ జట్టు