Home » ipl fans
IPL Fans : ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం జియో అద్భుతమైన క్రికెట్ ప్లాన్ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో కేవలం రూ. 100కే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. 90 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్లను ఉచితంగా చూడొచ్చు.
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.