Home » Ippatam Demolitions
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కూల్చివేతలపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
చెప్పినట్లుగానే ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థికసాయం అందించనున్నారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం చేయనున్నారు.