-
Home » irregularities
irregularities
Telangana Police Recruitment : పోలీసు నియామకాల్లో అక్రమాలపై సమాచారం ఇచ్చినవారికి రూ.3లక్షలు రివార్డు
పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. కొంతమంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారని వెల్లడించారు.
TSPSC Instructions : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
TSPSC : జూన్11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష.. అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా డిబార్ : టీఎస్పీఎస్సీ
అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.
Bandi Sanjay : ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలు.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
CI Nageswara Rao : ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న సీఐ నాగేశ్వరరావు అక్రమాలు
హస్తిపురానికి చెందిన ఓ వివాహితపై నాగేశ్వరరావు అత్యాచారం చేసినట్లు మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను, ఆమె భర్తను తుపాకీతో బెదిరించారని.. వాళ్లను కిడ్నాప్ చేశారని నాగేశ్వర్రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. నాగేశ్వరరావు
Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికల్లో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు.
AP CMRF : ఏపీ సీఎంఆర్ఎఫ్ స్కామ్లో ఆసక్తికర విషయాలు
ఏపీ సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ కేసులో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ... తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేసింది.
Vamanrao Murder Case : వామన్ రావు హత్యకేసులో బయటికి వస్తోన్న కొత్త విషయాలు
వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మధు ఎంక్వైరీలో రోజుకో విషయం బయటకు వస్తోంది.
Durgagudi irregularities : దుర్గగుడి అక్రమాలపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక.. అక్రమార్కులపై వేటు తప్పదా?
విజయవాడ దుర్గగుడిపై ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్.. ఇప్పుడు దేవాదాయశాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అక్రమార్కులపై వేటు తప్పదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మహబూబ్నగర్ జిల్లాలో సర్పంచ్ దాష్ఠికం : అక్రమాలను ప్రశ్నించినందుకు యువకుడిపై దాడి
Sarpanch attacks yougster : అక్రమాలు ప్రశ్నించాడనే కోపంతో ఓ యువకుడిపై ప్రజాప్రతినిధి దాడి చేశాడు. ప్రజలకు మంచి చేయాల్సిన గ్రామ సర్పంచ్… ఆ విషయాన్ని మరిచిపోయాడు. సోషల్ మీడియాలో అతని అక్రమాలు ప్రశ్నించిన వ్యక్తిని చితకబాదాడు. విషయం పోలీస్ స్టేషన్ వరకు వ