ishant sharma

    Priya Malik : మెడల్ గెలిచిందనుకుని ప్రియాకు కంగ్రాట్స్ చెప్పిన ఇషాంత్..తర్వాత

    July 25, 2021 / 05:07 PM IST

    ఒలింపిక్ మెడల్ గెలిచిందని అనుకుని ఇండియన్ రెజ్లర్ ప్రియా మాలిక్ కు టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కంగ్రాట్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. నిజంగానే..ప్రియా మెడల్ సాధించిందని అనుకుని ఇతరులు కూడా శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభి

    WTC Final : భారత తుది జట్టు ఎంపిక

    June 17, 2021 / 08:54 PM IST

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట

    టీమిండియాకు సెలెక్ట్ అయినప్పుడు కొట్టి లేపాను: కోహ్లీ

    February 23, 2021 / 06:20 PM IST

    భారత జట్టులో సుధీర్ఘకాలం నుంచి బౌలర్‌గా రాణాస్తున్నాడు పేసర్ ఇషాంత్ శర్మ. ఇండియ‌న్ పేస్ బౌల‌ర్‌గా వందో టెస్ట్ ఆడ‌బోతున్న ఇషాంత్ ఈ ఘనత దక్కించుకున్న కొద్దిమందిలో ఒకరు. బుధ‌వారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం అయ్యే టెస్ట్ మ్యాచ్‌ ఇషాంత్‌కు కెర�

    అర్జున అవార్డు అందుకున్న ఇషాంత్.. ఏమన్నారంటే?

    August 30, 2020 / 01:37 PM IST

    భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 2007 సంవత్సరంలో క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను క్రికెట్లో దేశానికి ఎంతో ప్రశంసనీయమైన కృషి చేశాడు. ఈ ఏడాది క్రీడా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ‘అర్జున అవార్డు’కు ఇషాంత్ శర్మను ఎంపిక చే�

    ICC టాప్ 5 బ్యాట్స్‌మన్‌లో ముగ్గురు భారతీయులే

    November 26, 2019 / 12:55 PM IST

    భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన పూర్తి చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ 5లో స్థానాలను దక్కించుకున్నారు. కింగ్ కోహ్లీ టాప్ పొజిషన్‌కు 4పాయింట్ల దూరంలో నిలిచాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్‌కు కోహ్లీక�

    కోహ్లీసేన జైత్రయాత్ర: టెస్టు ఫార్మాట్ కూడా మనదే

    September 3, 2019 / 01:43 AM IST

    భారత జట్టు సునాయాసంగా టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజులోనూ కరేబియన్లపై జైత్ర యాత్ర కొనసాగించింది. కింగ్ స్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయాన్ని సొంతం చే�

    ఆ మ్యాచ్ తర్వాత : 15 రోజులు ఏడ్చిన భారత బౌలర్

    January 22, 2019 / 05:12 AM IST

    ఇషాంత్ వేసిన 48వ ఓవర్‌లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు దండుకున్నాడు. ఆసీస్ సునాయాసంగా గెలిచేసింది. దీంతో 29 బంతుల్లో 64 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఆ ఓవర్ ఇషాంత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిం�

10TV Telugu News