-
Home » isolation
isolation
Social Media Pressure : మీ పోస్టులకి ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి? పదే పదే చెక్ చేస్తున్నారా?
ఎవరి జీవితంలో ఏం జరిగినా వారి సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అనుక్షణం వాటిని ఫాలో అవుతూ అప్ డేట్లు పెట్టుకునేవారు ఎక్కువయ్యారు. ఇక వాటిని చూసుకుంటూ ఇతరులు ఎలా స్పందిస్తున్నారని చెక్ చేస్తూ తెలీని ఒత్తిడికి గురవుతున్నార
Serial Killer: జైల్లో సీరియల్ కిల్లర్.. భయపడుతున్న తోటి ఖైదీలు
వరుస హత్యలతో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ను చూసి తోటి ఖైదీలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ సీరియల్ కిల్లర్ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒంటరిగా సెల్లో ఉంచారు.
Joe Biden Corona : అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కు మరోసారి కరోనా..వైరస్ నుంచి కోలుకున్న 3 రోజులకే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్కు మళ్లీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మంచిగానే ఉం�
Foreign Passengers : విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఐసోలేషన్లో ఉన్నారు-ఏపీ ప్రభుత్వం
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు.
40days isolation in Dark cave : చీకటి గుహలో 40 రోజులు 15మంది ఐసోలేషన్..లైట్లు ల్లేవు..ఫోనుల్లేవు.. టైమే తెలీదు..
people spent 40 days in voluntary isolation : ఐసోలేషన్..ఈ కరోనా కాలంలో వినిపించే మాట. కరోనా సోకి ఐసోలేషన్ లోకి వెళ్లారు అనే మాట వింటున్నాం. కానీ ఓ 15మంది మాత్రం కరోనా రాకుండానే ఐసోలేషన్ లో ఉన్నారు. అదికూడా చీకటి గుహలో..ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 40 రోజుల పాటు ఐసోల�
CM KCR : కోలుకున్న కేసీఆర్..కరోనా నెగటివ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి వేగంగా కోలుకున్నారు. ఆయనకు వ్యక్తిగత వైద్యులు ఎంవి రావు పరీక్షలు నిర్వహించారు.
రాబర్ట్ వాద్రాకి కరోనా..ఐసొలేషన్ లో ప్రియాంక..నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకింది.
AP Coronavirus : ఏపీ స్కూల్స్ లో కరోనా డేంజర్ బెల్స్..ఎక్కడెన్ని కేసులు
ఏపీ స్కూల్స్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
రోహిత్, పంత్, గిల్, షా, సైనీలకు ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్
Team India: రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచారు. మెల్బౌర్న్లోని ఇండోర్ రెస్టారెంట్ ఈ గ్రూప్ అంతా కలిసి తింటుండగా ఫొటో తీసుకుని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ మేరకు ఇన్వెస్టిగేట్ �
ఇటలీలో కరోనా స్ట్రెయిన్ బాధితుడు, ఆందోళనల్లో ప్రజలు
Italy has patient with new strain of virus : ప్రపంచ దేశాలను కొత్త వైరస్ కరోనా స్ట్రెయిన్ (new strain) కలవర పెడుతోంది. రూపాంతరం చెందిన వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటలీ (Italy)లో బ్రిటన్ (Britain) తరహా..కరోనా స్ట్రెయిన్ బాధితుడిని గుర్తించారు. దీంతో ప్ర�