isolation center

    Burial Ground: స్మశానమే బెటర్ ఐసోలేషన్ సెంటర్.. అక్కడే నివాసం!

    June 9, 2021 / 01:16 PM IST

    కరోనా మహమ్మారి ఎంతోమందిని పొట్టనపెట్టుకొని ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. వైరస్ నుండి తప్పించుకునేందుకు ఎందరో ఊళ్ళకు, నగరాలకు దూరంగా వెళ్లిపోయారు. సౌకర్యం ఉన్న కాస్త ధనవంతులలో కొందరు నగరాలకు దూరంగా ఫామ్ హౌసులకు వెళ్తే..

    Isolation in cemetery : శ్మశానమే ఐసోలేషన్..కరోనా కమ్మేయకుండా తండావాసుల ఐడియా

    May 18, 2021 / 12:00 PM IST

    Isolation center in cemetery : తండాలో నివసిస్తున్న ప్రజలు భలే నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా శ్మశానాన్నే ఐసోలేషన్ గా మార్చేసుకున్నారు. తిండీ..నిద్రా అంతా అక్కడే. తండాలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావటంతో అది మరింతమందికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీ�

    Andhra University Corona : ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం : రెండురోజుల్లో 109 మందికి పాజిటివ్

    March 28, 2021 / 01:36 PM IST

    విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. రెండు రోజుల్లో 109 మంది కరోనా భారినపడడంతో.. మిగతా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

    తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్.. మార్గదర్శకాలివే..

    November 4, 2020 / 06:48 AM IST

    second wave of covid-19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ‘సెకండ్‌ వేవ్‌’ మొదలైంది. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను అదే స్థాయిలో ఎదుర్కోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించి�

    భయంతో…ఒంగోలులో మహిళా కరోనా రోగి ఆత్మహత్య

    September 11, 2020 / 09:39 AM IST

    Rise college ongole : కరోనా వైరస్ సోకడంతో చాల మంది తీవ్ర మనస్థాపానికి, భయానికి లోనవుతున్నారు. కొంతమంది మానసిక ఆవేదనకు గురై..ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో కరోనా సోకిన మహిళ..ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్థు నుంచి దూకింది. తీవ్రగాయాలు కావడంతో అక�

    సంగారెడ్డిలో దారుణం..శ్మశానమే కరోనా ఐసోలేషన్ కేంద్రం

    July 31, 2020 / 11:04 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన వారిని సమాజం నుంచి వెలేసినట్లుగా..శ్మశానంలో ఉంచడాన్ని కలకలం రేపింది. కల్హేర్ మండలంలోని ఖానాపూర్ తండాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. వీరిల�

    హైదరాబాద్‌లో నయా దందా, ఐసోలేషన్ కేంద్రంగా బ్యూటీపార్లర్‌, రోజుకు రూ.10వేలు అద్దె

    July 5, 2020 / 08:45 AM IST

    హైదరాబాద్‌లో కొత్త తరహా దందా మొదలైంది. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా వ్యవహారం తయారైంది. డబ్బు ఆశతో కొందరు వ్యక్తులు కొత్త దోపిడీకి తెరలేపారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని తమకు అనుకూలంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఎదుటి వారి అవసరా�

    ప్రేయసితో కరోనా ప్రియుడు పరార్..చివరిలో ట్విస్ట్

    March 28, 2020 / 03:57 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కానీ..వైరస్ తమను భయపెట్ట లేదని ఓ ప్రేమజంట అంటోంది. ప్రేయసి కోసం విదేశాల నుంచి వచ్చి..పోలీసులకు చిక్కాడు. ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఇతను..అందరీ కళ్లుగప్పి ప�

10TV Telugu News