Home » isolation wards
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 వేల 723 కొత్త కరోనా కేసుు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం పలు రైళ్లను ఐసోలేషన్ వార్డులగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ కోరిక మేరకు..రైల్వే శాఖ 21 కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి వేసింది.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఫుల్
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి
ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్కు మందు లేదని, వ్యాప్తిని నివారించడమే పెద్ద ముందు అని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 20వేల మంది క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. మన చేతిలో ఉన్న ఏకైక ఆయ�
ఇండియాలో మిగిలిన రాష్ట్రాల మాట అటుంచితే కేరళలోనే తొలి కేసు నమోదైంది. వారం రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురి చేసిన మీదటే మిగిలిన రాష్ట్రాల్లో బయటపడింది. ఈ మహమ్మారిపై యుద్ధం చేసేందుకు కేరళ లేటెస్ట్ టెక్నాలజీ వాడింది. ప్రమాదకరంగా మ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని కూడా కరోనా పట్టిపీడుస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి ఎలా మారుతుంది అనేదానిపై తీవ్ర భయాందోళన నె
కరోనాపై ఏపీ పోరాటం చేస్తోంది.. రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరోనాను కట్టిడి చేసేందుకు ఎప్పటికప్పుడూ వైరస్ బాధితులను గుర్తించేందుకు లోతుగా పర్యవేక్షిస్తోంది. విదేశాల న�
కరోనా వైరస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జనసమూహాలు ఎక్కువగా ఉండే వాటిని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 2020, మార్చి 16వ తేదీ నుంచి స్కూళ్లు, థియేటర్లు, పబ్లు బంద్ కానున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో మూడు కేస