Home » issuance
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం మూడు కేంద్రాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేయనుంది.
కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా స్వదేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు చైనా గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు వీలుగా... వీసా జారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల వీసాలతోపాట
నేరస్తులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకే ఈ తరహా కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.