Home » issues
కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు కొవిడ్ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వ మంత్ర�
అమెరికా దేశంలో చదువుకునేందుకు 1,40,000 మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్లు 2022వ సంవత్సరం అక్టోబర్ నుంచి 2023వ సంవత్సరం సెప్టెంబర్ మధ్య 1,40,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసి ఆల్-టైమ్ రికార్డ�
బిహార్లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. మరణాల సం�
కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ వ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) మూడు విడతలుగా అమెరికన్ డాలర్లకు బాండ్ల విక్రయం ద్వారా 4 బిలియన్ డాలర్లు అంటే రూ.30వేల కోట్లను సమీకరించినట్లు ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.
సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రసవత్తరంగా సాగిన 'మా' ఎన్నికల ప్రచారం ఎట్టకేలకు పూర్తయ్యింది.
మసీదులో డాన్స్ షూట్ లో పాల్గొన్న నటికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముస్లిం సోదరులు పవిత్ర స్థలంలో డాన్స్ వేసిన నటితో పాటు గాయకుడికి కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
తనను అధ్యక్షుడిగా జనరల్ బాడీ ఎన్నుకుందని, HCA గౌరవానికి ఎప్పుడూ భంగం కలిగించలేదని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ ఉన్న బెడ్స్ దొరక్క పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.