IT companies

    ఐటీ ఉద్యోగులు డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

    July 22, 2020 / 12:11 PM IST

    దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. ఐటీ, బీపీవోలతో సహా అవకాశం ఉన్న పలు వాణిజ్య సంస్దలు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శు�

    జులై వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

    April 27, 2020 / 09:14 AM IST

    కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్‌ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.

    ఉద్యోగులను తొలగించవద్దు : పారిశ్రామికవర్గాలకు కేటీఆర్ విజ్ఞప్తి

    April 18, 2020 / 01:12 PM IST

    పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుక�

    అమెరికా కన్నా బెటర్ : మెక్సికోకి క్యూ కట్టిన తెలుగు టెక్కీలు

    December 19, 2019 / 02:36 PM IST

    ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా వద్దు.. మెక్సికో ముద్దు అంటున్నారు తెలుగువాళ్లు. అవును

    ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం…భారీగా ఉద్యోగుల తొలగింపు

    November 11, 2019 / 06:18 AM IST

    ఆర్థిక​ మందగమనం నెలకొన్న సమయంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)కంపెనీలు కీలక నిర్ణయాలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ వంటి టాప్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశా�

    ఓటు గుర్తు చూపిస్తేనే సెలవు.. లేదంటే జీతం కట్

    April 11, 2019 / 07:38 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వేళ.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఈసీ పలు చర్యలు చేపట్టింది.

10TV Telugu News