it grid

    ఐటీ గ్రిడ్ కేసు విచారణ : ఏప్రిల్ 22 కి వాయిదా

    March 27, 2019 / 04:31 PM IST

    హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్‌పై హైకోర్టులో   బుధవారం వాదనలు జరిగాయి. ఇంప్లీడ్ పిటిషన్‌లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చీఫ్ ఎన్నికల అధికారి, ఆధార్ అథారిటీ అధికారులకు , ఆంధ్రప్రదేశ్‌ జనరల�

    ఫారం 7 పై నివేదిక కోరాము :  సీఈసీ 

    March 11, 2019 / 02:41 AM IST

    ఢిల్లీ :  17 వ లోక్ సభ  ఎన్నికల నగారా  మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా  మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�

    ఐటీ గ్రిడ్  కేసు : ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ ఎంపీలు

    March 9, 2019 / 10:05 AM IST

    అమరావతి :  ఐటీ గ్రిడ్‌ డేటా చౌర్యం కేసులో వైసీపి స్పీడ్ పెంచింది. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు సీనియర్ నేతలు సోమవారం  మార్చి 11న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుక గాను సోమవారం సాయంత్రం గం. 4.30 నిమిషాలకు  చీఫ

    బిగ్ డెసిషన్ : ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ సీజ్

    March 8, 2019 / 12:36 PM IST

    ఏపీ ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని చౌర్యం చేసిన  హైదరాబాద్  మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ  గ్రిడ్ కార్యాలయాన్ని సిట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.

    డేటా చోరీ : బాబుపై పీఎస్‌లో కంప్లయింట్

    March 8, 2019 / 07:56 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ లీడర్ దినేష్ చౌదరి కంప్లయింట్ చేశారు. మార్చి 08వ తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. డేటా థెప్ట

    ఐటీ గ్రిడ్ రచ్చ : కేటీఆర్ Vs నారా లోకేష్ ట్విట్టర్ వార్

    March 6, 2019 / 11:38 AM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ హాట్ పొలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, ఏపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీ గ్రిడ్, ఓటర్ల తొలగింపు విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ జగన్‌కు సహకరిస్తోందని, మోడీ, జగన్, కేసీఆర్‌‌లు ఏపీ ప�

    ఎక్కడున్నా పట్టేస్తాం : IT గ్రిడ్స్ చైర్మన్ అశోక్ ఫై లుక్ అవుట్ నోటీస్

    March 6, 2019 / 05:32 AM IST

    హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ �

    ఏపీకి తెలంగాణ పోలీసులు : అశోక్ కోసం వేట

    March 5, 2019 / 07:54 AM IST

    ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా

    డేటా లీక్ కేసు.. ఐటీ గ్రిడ్ కథ ఏంటి?

    March 5, 2019 / 07:00 AM IST

    ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన కంపెనీ. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నోట

    జగన్ పేరుతో ఫోన్లు : ఆధారాలతో సహా బయటపెట్టిన మంత్రి

    March 5, 2019 / 04:28 AM IST

    డేటా వార్.. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. డేటా చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి టీడీపీ

10TV Telugu News