-
Home » it industry
it industry
జీతాలు పెంపు.. ఉద్యోగులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
పనితీరు ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
ఉద్యోగాల్లేవు.. సంక్షోభంలో ఐటీ రంగం, భారీగా తగ్గిన క్యాంపస్ రిక్రూట్మెంట్, కారణం ఏంటంటే
ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. IT Industry Crisis
IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్..! కంపెనీలకు యూఎస్ మాంద్యం ఎఫెక్ట్.. ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ మూడేళ్ల కష్టానికి..
రాబోయేకాలంలో ఐటీ సెక్టార్లో ఉద్యోగుల రిక్రూట్మెంట్ తగ్గిపోవటానికి ప్రధాన కారణం యూఎస్ మాంద్యం ప్రభావమేనని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్లో ఏర్పడిన మాంద్యం కారణంగా ఐటీ సంస్థల చేతిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల అమలును �
Work From Home : వర్క్ ఫ్రమ్ హోం ఇక చాలు… ఆఫీసులకు రెడీ అవ్వండి!
వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు.. ఆఫీసులకు ఇక రెడీ అవ్వండంటున్నాయి ఐటీ కంపెనీలు. కరోనా మహమ్మారి కారణంగా చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి వర్క్ చేసేందుకు అనుమతినిచ్చాయి. అప్పటినుంచి దాదాపు ఏడాదన్నర వరకు ఐటీ కారిడార్ ఉద్యోగులు లేక బోస�
బీ రెడీ.. ఐటీ రంగంలో లక్షా 40వేల ఉద్యోగాలు
IT Jobs: కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను కుదిపేసింది. ఇందులో ఐటీ మినహాయింపేం కాదు. ఐటీ ఇండస్ట్రీ కుదేలవుతున్న సమయంలో ఇండియన్ ఇండస్ట్రీ నిలదొక్కుకుంది. ప్లేస్మెంట్లు, అపాయింట్మెంట్లు కరువై నిరుద్యోగులు పెరిగిపోతున్న సమయంలో మళ్లీ పుంజుకున�
వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్న మహిళలు, అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి
Indian women working : వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్నారు మహిళలు. అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి చేసుకొనే అవకాశం ఉంటోందంటున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం ఆదా అవుతోందని, ఇంటి నుంచే ఆఫీసు పనులు కూడా చక్కపెట్టేస్తామని వెల్లడిస్తున్నారంట. గత సంవత్సరం కరోనా కారణంగా.
ఐటీ పరిశ్రమను కేంద్రమే ఆదుకోవాలి : కేటీఆర్ లేఖ
కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఐటి రంగంలోని సూక్ష్మ మరియు మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను క�