Home » IT Minister KTR
ప్రశ్నించే వారిని కేంద్రం అణగదొక్కుతోంది
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (రూ.81.18) పడిపోవడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రానికి వ్యతిరేఖంగా ట్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ను తీసుకురావడం చాలా బాగుందన్నారు.
వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ లోని కమిటీ హాల్ లో వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 20న డిమాండ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీ నుంచి పలువురు మంత్రులు, రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కేటీఆర్ కు సామాజిక మాద్యమాల వేదిక�
కేటీఆర్ కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశ�
మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.
తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఐటీ మంత్రిగా కొనసాగుతూ పేరుపొందిన పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేసేలా కృషి చేశారు. కంపెనీలకు కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పిస్త�
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ తాగునీటి సరఫరా...