Home » IT Minister KTR
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిణామాలపై మాకు ఎలాంటి ఆసక్తి లేదు. అక్కడ జరుగుతున్నది రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ.
సిరిసిల్లలో కేటీఆర్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నా.. అవేవీ పనిచేయడం లేదు. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ పటాపంచలైపోతున్నాయ్.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై విమర్శలు గుప్పించారు.
దళితుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగాకూడా కేసీఆ�
Minister KTR: హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా-ఈ రేసును తిలకించేందుకు భారీ సంఖ్యలో రాజకీయ, సినీ, క్రీడా ప్రమ
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. షూటింగ్ లతో అసలు బయట కనిపించని ప్రభాస్.. తాజాగా ఒక థాంక్యూ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్కు థాంక్స్ చెబుతూ ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అసలు ప్రభా
Minister KTR: హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుత�
తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో బల్క్ డ్రగ్ పార్కుల విషయంలో మాండవీయ విభిన్న రకాలుగా మాట్లాడారని చెప్పారు. మాండవీయ అసత్యాలు చెప్పి తెలంగాణ గుండెను గాయపరిచారని ఆయన అన్నార�
మంత్రి కేటీఆర్ ట్విటర్ లో 2004 నాటి ఫొటోను షేర్ చేశారు. కేంద్రంలో ఓబీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు 2004 నుంచి ప్రయత్నిస్తున్నారని అన్నారు.