Home » IT officials
ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్లో భారీ స్కామ్ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.
తమిళనాడులో డీఎంకే నేతల్లో ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి. డీఎంకే నాయకులే టార్గెట్గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకే సీనియర్ నేత మురుగన్ నివాసంలో ఐటీ ఆఫీసర్స్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికలు కొద్ది రో�