Home » IT officials
Income Tax Rule : పన్ను ఎగ్గొట్టేవారికి దబిడి దిబిడే.. పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరంతే.. మీ ప్రతి కదలికను ఇన్ కమ్ ట్యాక్స్ వాచ్ చేస్తూనే ఉంటుంది. మీ ఇమెయిల్స్, సోషల్ అకౌంట్లను కూడా చెక్ చేస్తారు జాగ్రత్త..
హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీల వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఐటీ అధికారుల విచారణకు మర్రి జనార్దన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మంగళవారం హాజరు కానున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని గురువారం విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి అధికారులు వెళ్లిపోయారు.
మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జురుగుతున్నాయి. నగరంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 20 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.
తమిళనాడులో రాజకీయ పార్టీలకు ఐటీ షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు ఒక రోజు ముందు ఐటీ, ఈసీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. థేనిలోని ఏఎంఎంకే పార్�
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.
ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్లో భారీ స్కామ్ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.