Home » IT Raids
మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్, స్టీల్, వస్త్ర వ్యాపారాలు చేస్తున్న ఓ వ్యాపారికి చెందిన ప్రాపర్టీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. రైడ్లకు వారు వస్తున్నట్లు తెలియకుండా ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ అని స్టిక్క�
ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.
2016లో సుబ్రమణియన్ అపాయింట్మెంట్లో అవకతవకలు జరిగాయని తెలియడంతో NSE నుంచి చిత్రా రామకృష్ణను తొలగించారు. ఆమెకు రావాల్సిన పెండింగ్ ప్రయోజనాల విలువ రూ.44కోట్లను ఆమెకు మూటగట్టారు.
ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులుగా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రూ.800 కోట్ల అనధికారిక లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు.
ఆదాయపన్నుశాఖ అధికారుల కళ్లకు గంతలు గట్టి ప్రభుత్వ ఆదాయానికే గండికొడతామంటే చూస్తూ ఊరుకుంటారా?
రియల్_ ఎస్టేట్_ సంస్థలపై ఐటీ దాడులు
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన "ఉత్తరప్రదేశ్"లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని మాజీ సీఎం అఖిలేష్
వారణాసికి చెందిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సభ్యుల బృందం తూర్పు యూపీలోని మౌ జిల్లాలోని సహదత్పురా ప్రాంతంలోని రాజీవ్ రాయ్ నివాసం వద్ద తనీఖీలు చేస్తోంది.
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో గురవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.