Home » IT Raids
మాకు ఐటీ దాడులు కొత్తకాదు.. 30ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంలో మూడుసార్లు జరిగాయి అన్నారు మల్లారెడ్డి అల్లుడు మర్రి మర్రిరాజశేఖర్ రెడ్డి.
ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనతోపాటు, తన కుటుంబ సభ్యులపై ఐటీ శాఖ దాడులకు పాల్పడిందని ఆరోపించారు మల్లారెడ్డి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తమను ముందే హెచ్చరించాడని మల్లారెడ్డి అన్నారు.
పక్కింట్లో ఫోన్ ఎందుకు దాచారు ?
ఐటీ,ఈడీ దాడులు అనగానే గుండె నొప్పి వస్తుందా? అంటూ మంత్రి మల్లారెడ్డిపై సెటైర్ వేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుమారులు,అల్లుడు ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి మల్లార�
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో దాడులకు ఐటీ అధికారులు పక్కా స్కెచ్ ప్రకారమే చేశారా? ముందుగానే ప్లాన్ వేసి దాడులకు దిగారా? అంటే నిజమేననిపిస్తోంది. సాధారణంగా ఐటీ అధికారులు ఎవరి ఇళ్లలో అయినా సోదాలు నిర్వహించాలంటే ఎటువంటి సమాచారం లేకుండా హఠాత్తుగా
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టార్గెట్గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి ఐటీ బృందాలు మంత్రి కొడుకు, అల్లుడు నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ నేతలపై ఈడీ,ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ,ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఎంపీ గాయత్రి రవి కార్యాలయంలో 11 గంటలుగా సోదాలు చేస్తున్నారు ఈడీ, ఐ�
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంట్లో భాగంగా ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్.సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు.
దేశ వ్యాప్తంగా ఉన్న బోగస్ రాజకీయపార్టీలపై ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈసీ జాబితాలో ఉండి గుర్తింపు పొందని పార్టీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.ఢిల్లీ, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలతో సహా దాదాపు 12 రాష్ట్రాల్లో బోగస్ రాజకీ�
మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్, స్టీల్, వస్త్ర వ్యాపారాలు చేస్తున్న ఓ వ్యాపారికి చెందిన ప్రాపర్టీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. రైడ్లకు వారు వస్తున్నట్లు తెలియకుండా ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ అని స్టిక్క�