Home » IT Raids
ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్లో భారీ స్కామ్ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.
మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తుంటే...
ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో, ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ము�
ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతున్నాయి. ఇదంతా కుట్రలో భాగమేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈయన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో ఉన్నారు. అంతేకాదు..ఈయన �
చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు
తమిళనాడులో డీఎంకే నేతల్లో ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి. డీఎంకే నాయకులే టార్గెట్గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకే సీనియర్ నేత మురుగన్ నివాసంలో ఐటీ ఆఫీసర్స్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికలు కొద్ది రో�