IT Raids

    ఎన్నికల వేళ కలకలం : రూ.281 కోట్ల భారీ కుంభకోణం

    April 9, 2019 / 04:14 AM IST

    ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్‌లో భారీ స్కామ్‌ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్‌ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.

    ప్రత్యేక హోదా అనేది అంతరించిన వ్యవస్ధ: జీవీఎల్ 

    April 8, 2019 / 10:21 AM IST

    మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ  మేనిఫెస్టోలో  హామీలు గుప్పిస్తుంటే...

    ముఖ్యమంత్రి  OSD  ఇంట్లో ఐటీ సోదాలు

    April 7, 2019 / 04:42 AM IST

    ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో,  ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై  దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ము�

    ఏపీలో ఐటీ దాడులు : రాజకీయ రంగు పులుముతారా – జీవీఎల్

    April 5, 2019 / 11:18 AM IST

    ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

    ఏం దొరికిందో : టీడీపీ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

    April 3, 2019 / 12:45 PM IST

    ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతున్నాయి. ఇదంతా కుట్రలో భాగమేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈయన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో ఉన్నారు. అంతేకాదు..ఈయన �

    టార్గెట్ ఫిక్స్ : DMK నేత ఫ్యాక్టరీలో రూ.20 కోట్లు

    April 1, 2019 / 06:53 AM IST

    చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు

    DMK నేత మురుగన్ నివాసంలో ఐటీ సోదాలు

    March 30, 2019 / 03:43 AM IST

    తమిళనాడులో డీఎంకే నేతల్లో ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి. డీఎంకే నాయకులే టార్గెట్‌గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకే సీనియర్ నేత మురుగన్ నివాసంలో ఐటీ ఆఫీసర్స్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికలు కొద్ది రో�

10TV Telugu News