Home » JAC leaders
CM Revanth Reddy : ఆందోళనకారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
పాదయాత్రకు ప్రజల మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారు: అమరావతి మహిళా జేఏసీ
ప్రత్యేక జిల్లా కోసం మన్యంలో బంద్
ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్బండ్కు వెళ్లకుండా ముందస్తుగా పలువురు కార్మికులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం మండలాలకు నేతలను తరలించారు. పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయక
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతల మధ్య చర్చలు విఫలం అయ్యాయి. రెండు వర్గాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అన్ని డిమాండ్లపై చర్చించాలని జేఏసీ కోరగా.. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ అన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతు
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.
ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగానే..తమ సమస్యలు పరిష్కరించాలని టి.ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ఉద్యోగుల సంఘం జేఏసీ మద్దతు తెలిపింది. డిమాండ్లు పరిష్క�
ఆర్టీసీ జేఏసీ నేతలు నిరహార దీక్షకు రెడీ అయిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలోకి వెళ్లినా..ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు నిరహార దీక్షకు సిద్ధమౌతున్నారు. అందులో భ�