Home » Jagan Bus yatra
ఆదివారం ఉదయం సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. చిన్నయ్యపాలెం వద్ద నుంచి బయలుదేరి పినగాడ జంక్షన్ మీదుగా విశాఖ పట్టణం జిల్లాలోని జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది.
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర మంగళవారంకు 16వ రోజుకు చేరుకుంది.