Home » Jagan govt
పేదల అసైన్డ్ భూములు ఇడుపులపాయలో ఉన్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ. 900 కోట్లు భారీ స్కాంకు పాల్పడిందని ఆరోపిస్తే.. ప్రభుత్వం స్పందించ లేదన్నారు.
మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటీషన్ విచారించిన జస్టిస్ పుష్స సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్.. ఆవులపల్లి, ముదివీడు, నే�
ఈ యజ్ఞాన్ని ప్రజల శ్రేయస్సు కొరకు, లోకకళ్యాణార్ధం నిర్వహిస్తున్నాం. ప్రధాన దేవాలయాలకు సంబంధించిన ఉత్సవమూర్తులకు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. పూర్ణాహుతి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాజ శ్యామలాదేవికి చేసిన కుంకుమ పూజలోన
వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ రచ్చ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేరం అని ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం సేకరించిన 300 ఎకరాల స్థలం, కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు టీటీడీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... సీఎం జగన్ చొరవ..
AP Cinema Ticket Prices : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది.
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరివేయొద్దనే దుస్థితి జగన్ రెడ్డి కల్పించాడని దుయ్యబట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.
APలో మద్యం ధరల తగ్గింపుపై డైలాగ్ వార్
కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమ సినిమా పరిశ్రమ.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించే