Home » Jagan Review
యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు.
తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�
Eluru Mystery Disease : ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. గత కొన్ని రోజులుగా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. న్య�
పేదలకు నాలుగో విడత రేషన్ సాయాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో 2020, మే 16వ తేదీ శనివారం ఉదయం..06 గంటలకు ప్రారంభించారు. 2020, మే 27వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, ఒక కిలో శనగలు ఇస్తున్నారు. రాష్ట�
ఆంధ్రప్రదేశ్ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 12వ తేదీ మంగళవారం కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య
ఏపీలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు 50 నుంచి 60కి పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రానికి 71 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1, 403కి చేరింది. పరీక్షల సంఖ్యను క్�
కరోనా రాకాసి బారిన పడిన వారిని ఎక్కడకు తీసుకెళుతారు ? 14 రోజుల పాటు ఎలాంటి చికిత్స అందిస్తారు ? చికిత్స చేయించే కేంద్రం ‘క్వారంటైన్’ అంటే ఏమిటీ ? ఇది ఎలా ఉంటుంది ? ఇలాంటి సందేహాలు ప్రస్తుతం అందరి మదిని తొలిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కోర�