Jagan

    కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు : చంద్రబాబు

    February 19, 2019 / 08:28 AM IST

    అమరావతి: హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నేతలను వైసీపీలో చేరాలని బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య

    జగన్ ను సీఎం చేయడానికే పార్టీలోకి వచ్చా : కిల్లి కృపారాణి

    February 19, 2019 / 07:38 AM IST

    హైదరాబాద్ : కాంగ్రెస్ కు కేంద్ర మాజీ మంత్రి కల్లి కృపారాణి దంపతులు గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులకు కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహన్ రావు రాజీనామా చేశారు. ఈమేరకు కిల్లి దంపతులు రాహుల్ కు రాజీనామా లేఖలు మెయిల్ ద్వారా పంపారు. వైఎస్సార్ లోకి కి�

    టీడీపీకి మరో షాక్ :  వైసీపీలోకి అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

    February 18, 2019 / 05:15 AM IST

    అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వ‌రుస‌లో అమ‌లాపురం ఎంపీ పండుల �

    పీకేపై జగన్ అసహనం : ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యిందా!

    February 17, 2019 / 03:03 PM IST

    వైసీపీకి ఇమేజ్ పెంచుతుందని భావించిన కార్యక్రమంపై జగన్‌ ఎందుకు నారాజ్‌గా ఉన్నారు ? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది.

    ఎన్నికల వేళ బీసీ జపం : వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన

    February 17, 2019 / 02:13 AM IST

    ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోని పొలిటికల్ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జయహో బీసీ పేరిట సభ నిర్వహించగా… బీసీలకు దగ్గరయ్యేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 17వ త

    పులివెందుల కూడా మాదే : అధికారం మళ్లీ టీడీపీదే

    February 16, 2019 / 09:56 AM IST

    అమరావతి : రానున్న సార్వత్రికి ఎన్నికల్లో గెలుపు తమదేనంటు ఏపీ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. విజయవాడలో భవనీపురం వాటర్ వర్క్స్ దగ్గర నిర్వహించిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతు..అన్ని స్థానాలకు దక్కించుకుంటా�

    విదేశాలకు జగన్ : అనుమతిచ్చిన సీబీఐ కోర్టు

    February 15, 2019 / 08:27 AM IST

    హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు‌. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సీబీఐ కోర్టు ప్రిన్సిపాల్‌ జడ్జిగా జస్టిస్‌ మధుసూధన్ రావు ఈ రోజు బా�

    జవాన్లకు సంతాపం : ఉగ్రవాదుల దాడిని ఖండించిన జగన్ 

    February 15, 2019 / 07:04 AM IST

    హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�

    టీడీపీకి షాక్ : వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్

    February 14, 2019 / 11:49 AM IST

    హైదరాబాద్ : టీడీపీకి షాక్ తగిలింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అవంతికి పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలో

    టీడీపీకి ఎంపీ అవంతి రాజీనామా

    February 14, 2019 / 06:27 AM IST

    అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన ఆయన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇవాళ లేదా రేపు ఆయన వైఎస్ �

10TV Telugu News