Jagan

    గ్రూపు రాజకీయాలు : జగన్ పర్యటనల వాయిదాకు కారకులెవరు ?

    February 14, 2019 / 12:55 AM IST

    విజయవాడ : జగన్‌ సమర శంఖారావాలు ఎందుకు వాయిదా పడుతున్నాయి ? నెల్లూరు, ప్రకాశం సభలు వాయిదా వెనుక అసలు కారణం ఏంటి ? పార్టీలోని గ్రూప్‌ల వ్యవహారమే ఇందుకు కారణమా ? ఎన్నికలు సమీపిస్తున్నా అధినేత పర్యటనలు వాయిదా పడటం వెనుక అసలు కారకులెవరు ? సుదీర్ఘ పా

    చంద్రబాబు చేయని మోసం.. చెప్పని అబద్ధం ఉండదు : జగన్

    February 11, 2019 / 10:55 AM IST

    అనంతపురం : ’మీకు తగిలిన ప్రతీ గాయం..నా గుండెకు తగిలింది…అధికారంలోకి వచ్చాక మీ అందరినీ నేను ఆదుకుంటాను’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతపురంలో సమర శంఖారావ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తాము అధికారానికొస్తే అక్రమంగా పెట్టిన దొంగ కే�

    నవ్వులపాలు : లోకేష్ సభలో జగన్ బొమ్మలతో కుర్చీలు

    February 9, 2019 / 08:02 AM IST

    టీడీపీ భవిష్యత్ అధినేత, ఏపీ మంత్రి లోకేష్ కోసం ఎంతో ఆర్భాటంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభ నవ్వులపాలు చేసింది. ఏపీ స్టేట్ మొత్తం 4 లక్షల గృహప్రవేశాలను పండుగలా చేపట్టింది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్క

    జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ : ఓటర్ల లిస్ట్ పై కంప్లయింట్స్

    February 8, 2019 / 12:59 PM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం  కానున్నారు.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్  హైదరాబ

    చంద్రబాబు మారీచుడు : నిప్పులు చెరిగిన జగన్

    February 6, 2019 / 12:31 PM IST

    తిరుపతి :  కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు.  రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎ

    జగన్ హామీ : వృద్దాప్య ఫించన్ రూ.3వేలు

    February 6, 2019 / 11:54 AM IST

    తిరుపతి : రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న వృధ్దాప్య ఫించన్ ను రూ. 3 వేలకు పెంచుతానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవని ఒంటరి గానే పోటీ కి వెళతామని  రేణిగుంట లోని  యోగానంద ఇ�

    వైసీపీ స‌మ‌ర శంఖారావం: మొదటి విడత 5 జిల్లాలు

    February 5, 2019 / 02:23 PM IST

    అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు  వైసీపీ అధినేత జగన్ బూత్ క‌మిటీల‌తో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసే దిశగా ఆయన చ‌ర్య‌లు తీసుకుంటున్న

    పోలీస్ ప్రమోషన్లపై చర్చకు సిధ్ధం : చినరాజప్ప

    February 5, 2019 / 10:26 AM IST

    అమరావతి : ఏపీ పోలీసు శాఖలో ప్రమోషన్ల విషయంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్చకు సిధ్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప  చెప్పారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని ఆయన �

    జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : చంద్రబాబు

    February 4, 2019 / 03:51 PM IST

    ఢిల్లీ:  సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే ఏపీ పోలీసు శాఖలో సీఐలుగా డీఎస్పీ లుగా ప్రమోషన్లు ఇచ్చారని వైసీపీ అధినేత  జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టటం సరికాదని చంద్రబాబు అన్నారు. సామా

    టీడీపీ దొంగ ఓట్లు తొలగించండి : ఈసీకి జగన్ కంప్లయింట్

    February 4, 2019 / 07:10 AM IST

    ఢిల్లీ : టీడీపీ దిొంగ ఓట్లు తొలగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఈసీకి కంప్లయిట్ చేశారు. దొంగతనంగా ఓట్లను చేర్పిస్తూ…తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని…అంతేగాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం సర్కార్‌కి కొమ్�

10TV Telugu News