Home » Jagan
హైదరాబాద్ : దగ్గుబాటి పురంధేశ్వరీ పొలిటికల్ భవిష్యత్పై భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరీ పార్టీ మారాల్సి వస్తే..మాత్రం రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జన�
విజయవాడ : పశ్చిమగోదావరి రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపు. దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు..వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇంట్లో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. ఆయనతో పాటు తనయుడు హితేశ్ చెంచురాం…కూడా ఉండడం రాజకీయ వర
పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ఫిబ్రవరిలో అమరావతికి వెళ్లే అవకాశం ఫెడరల్ ఫ్రంట్ వైపు వైసీపీ అడుగులు కేటీఆర్, జగన్ మధ్య తొలిదశ చర్చలు అమరావతి కేంద్రంగా రెండోదఫా చర్చలు హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నాగబాబు మరోసారి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ను ఆయన చేతికిస్తే బిర్యానీ చేసుకుని తినేస్తాడంటూ విమర్శలకు దిగారు. మై ఛానల్, నా ఇష్టం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నటుడు నాగబాబు ఏపీ రాజకీయ నాయకులను ఏకిపార�
అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తూ ఇటీవల ఎంపీ జేసీదివాకర్ రెడ్డితో విభేధాల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ ఇవాళ(జనవరి 26, 2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మాధవ్ను పార్టీ కండువా కప్పి సాద�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�
విజయవాడ : మళ్లీ జగన్ టూర్ చేయనున్నారు. విదేశీ టూర్ అనుకొనేరు…కాదు…జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి..ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన జగన్..ఈసారి జిల్లాల్లో పర్యటించాలని జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ బ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్లు మైనస్లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�
ఫ్రభావం చూపగల తటస్థులతో సమావేశం సలహాలు, సూచనలు కోరనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్! విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. 2019లో జరిగే ఎన్నికల్లో అధికారం చేజిక్కించడం కోసం ప�
కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై జగన్తో చర్చించారు. రాజంపేటలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు. టీడీపీకి రా�