Home » Jagananna Arogya Suraksha
విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ కు క్యాబినెట్ ఆమోదం లభించింది. పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయించింది.
పవన్ కళ్యాణ్, లోకేష్ గత ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా గత ఆరు నెలలుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు. వ్యక్తిగత దూషణలతో అధికారంలోకి వస్తావనే భ్రమలో ఉన్నారని చెప్పారు.
స్కిల్ స్కామ్ పై అసెంబ్లీలో చర్చ పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారు. భారత రాజ్యాంగంలో చట్టం ఉంది.. Botcha Satyanarayana
టికెట్ రాకపోతే మీరు నా మనుషులు కాకుండా పోరు. పార్టీ మీద నమ్మకం ఉంచాలి, లీడర్ మీద నమ్మకం ఉంచాలి. CM Jagan