Home » jagananna thodu
AP Government : 26న సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు, విదేశీ విద్యాదీవెన కింద లబ్దిదారులకు ఈ నెల 28న డబ్బులు జమ.
'జగనన్న తోడు' పథకం కింద లబ్దిదారులకు వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రేపు(అక్టోబర్ 20,2021) ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36
కరోనా కష్టకాలంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ హామీలన్నీ నెరవేరుస్తున్నారు.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజా�
cm jagan jagananna thodu: ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. మరో కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు అండగా.. జగనన్న తోడు స్కీమ్ను సీఎం ప్రారంభించారు. గొప్ప కార్యక్రమాన�