-
Home » Jagananna Vidya Kanuka
Jagananna Vidya Kanuka
Andhra Pradesh: జగనన్న విద్యా కానుక.. విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు మూడు జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Amma Vodi : ఆ రోజున ఖాతాల్లోకి అమ్మఒడి డబ్బులు, 12న స్కూల్స్ రీఓపెన్, 20న టాపర్లకు సత్కారం- మంత్రి బొత్స కీలక ప్రకటన
Amma Vodi : జగనన్న విద్యా కానుక కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 10వ తరగతి, ఇంటర్ లో టాపర్లను ఈ నెల 20న సీఎం జగన్ సత్కరిస్తారు.
AP SSC Results 2023 : రేపే టెన్త్ ఫలితాలు విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి.. ఒకే కిట్లో విద్యాకానుక
AP SSC Results 2023: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదవ తరగతి పరీక్షా ఫలితాలను 18 రోజుల్లోనే(పరీక్షలు అయిపోయిన) విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించామని, ఉపాధ్యాయులు కూడా బాగా పని చేశారని మంత్రి
CM Ys Jagan Mohan Reddy : అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్, టీవీలు, విద్యార్థులకు ట్యాబ్లు – సీఎం జగన్ కీలక ఆదేశాలు
వచ్చే ఏడాదికల్లా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటల్ బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదుల్లో టీవీలను సిద్ధం చేయాలన్నారు. దశలవారిగా క్లాస్ ర�
Jagananna Vidya Kanuka : జగనన్న విద్యా కానుక.. కిట్లలో విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే..
పిల్లలను బడిబాట పట్టించాలన్నదే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు పథకాలు తీసుకొచ్చింది. అమ్మఒడి, విద్యాకానుక స్కీమ్స్ అందులో భాగమే.
జగనన్న విద్యా కానుక
జగనన్న విద్యా కానుక
బడికి వేళాయె..!
బడికి వేళాయె..!
CM Jagan : రేపే విద్యార్థులకు జగన్ కానుక, తూ.గో.జిల్లాలో సీఎం టూర్
సీఎం జగన్ సోమవారం(ఆగస్టు 16,2021) తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పి.గన్నవరం
AP Schools : రేపటి నుంచి స్కూళ్లు.. గదిలో 20మందే, రోజు విడిచి రోజు క్లాసులు
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి.
అమ్మఒడి కావాలంటే రూ.వెయ్యి ఇవ్వాల్సిందే, ఒక్కో విద్యాకానుక కిట్ ధర రూ.వెయ్యి.. ప్రభుత్వ టీచర్ల కలెక్షన్ల పర్వం
money for jagananna vidya kanuka: శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్లు దారి తప్పారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన వారే తప్పులు చేస్తున్నారు. కలెక్షన్ల పర్వానికి తెరతీశారు. జగనన్న విద్యాకానుక కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తు�