Jagannata Temple

    15 పూరిళ్లు దగ్ధం : సిక్కోలులో పేలిన గ్యాస్ సిలిండర్లు

    April 19, 2019 / 11:13 AM IST

    ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో కలకలం రేపింది. పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయ సమీపంలోని నక్కలపేటలో పూరిళ్లు వేసుకుని కొంతమంది నివ�

10TV Telugu News