Home » jai hind
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇక నుంచి విద్యార్థులు.. టీచర్లకు, తోటీ స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్పకూడదు.
కన్నీళ్లు, ముకుళిత హస్తాలతో దేశం కాని దేశంలో మనవాళ్లు అభ్యర్ధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17 భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జెండా వందనం తర్వాత ఆయన అధికారి
‘తాను జాతియ గీతాన్ని వ్యతిరేకించలేదు…అయితే దీనిని పౌరులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తా..ఎప్పటికీ ‘జై హింద్’ అనే అంటా’ అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. నెటిజన్లో చురుకుగా ఉండే ఈయన నెటిజన్లతో మాట్ల�
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశభక్తిని పెంపొందించేలా ఆదేశాలు జారీ చేసింది. విమాన సిబ్బంది చేసే ప్రతి ప్రకటన తర్వాత ‘జై హింద్’ అనే నినాదం వాడి ప్రకటనను ముగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎయిర�
స్కూల్ కు వెళ్లిన పిల్లోడికి హాజరు వేయటం కామన్.. ప్రెజంట్ మేడమ్, ప్రెజంట్ సార్ అనటం కూడా కామన్. ఇప్పుడు రూల్స్ మారాయా.. ప్రెజంట్ సార్, మేడమ్ కాదా.. అవును అనే అంటోంది గుజరాత్ సర్కార్. స్కూల్స్ లో పిల్లలకు హాజరు సమయంలో జై భారత్, జైహింద్ అంటూ పలకాల�