Home » JAI SHAH
ఐపీఎల్ లో ఆడే భారత్ క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐపీఎల్ - 2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 ఫైనల్ మ్యాచు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన విషయ
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్గా న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారం�
బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్న�