Home » jaish e mohammed
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై నిందితులను ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.
పంజాబ్ రాష్ట్రంలో పలుచోట్లా భారీ పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు
భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా
ట్రంప్ టూర్పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
హర్యానాలోని రోహ్టక్ రైల్వే స్టేషన్కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ
హోలీ.. హోలీ.. హోలీ... రంగుల కేళీ.. ఎక్కడ చూసిన హోలీ పండుగ వాతావరణమే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు.
పాక్ భూభాగంలోని బాల్ కోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిబిరాల ఫొటోలు విడుదల అయ్యాయి. ఎంతో పకడ్బంధీగా నిర్మించుకున్నారు. ఆయా శిబిరాల్లోకి నడిచివెళ్లే మార్గం, మెట్లపై అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాల రూపంలో రంగులు వేశ�
ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్ ఈ సమావేశంలో మంగళవారం తెల్లవ
పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది