-
Home » jaish e mohammed
jaish e mohammed
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. ఎందుకో తెలుసా..
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై నిందితులను ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.
Terror Letter: పంజాబ్ లో పేలుళ్లు సృష్టిస్తామంటూ జైష్-ఎ-మహమ్మద్ లేఖ: రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్
పంజాబ్ రాష్ట్రంలో పలుచోట్లా భారీ పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు
పుల్వామా ఎటాక్…ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది వీళ్లే
భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత టూర్పై జైషే ఉగ్రవాదుల గురి
ట్రంప్ టూర్పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
6 రాష్ట్రాల్లో.. రైల్వే స్టేషన్లు, దేవాలయాలను పేల్చేస్తాం
హర్యానాలోని రోహ్టక్ రైల్వే స్టేషన్కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ
హోలీ వేడుకల్లో పబ్ జీ.. మసూద్ దిష్టిబొమ్మలు దహనం
హోలీ.. హోలీ.. హోలీ... రంగుల కేళీ.. ఎక్కడ చూసిన హోలీ పండుగ వాతావరణమే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు.
India Disappointed With China Blocks Masood Azhar’s Listing as Global Terrorist | 10TV News
షాకింగ్ : ఉగ్రవాదుల కాళ్ల కింద అమెరికా, యూకే, ఇజ్రాయిల్ జెండాలు
పాక్ భూభాగంలోని బాల్ కోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిబిరాల ఫొటోలు విడుదల అయ్యాయి. ఎంతో పకడ్బంధీగా నిర్మించుకున్నారు. ఆయా శిబిరాల్లోకి నడిచివెళ్లే మార్గం, మెట్లపై అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాల రూపంలో రంగులు వేశ�
సుష్మా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: వైమానిక దాడులపై వివరణ
ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్ ఈ సమావేశంలో మంగళవారం తెల్లవ
భారత సైన్యం ప్రతీకారం : పుల్వామా దాడి సూత్రధారి హతం
పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది