Home » Jaishe Attack
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో హ్యాపీ దివాళీ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదేంటి ఇప్పుడు దివాళీ అని ట్రెండ్ అవడం ఏంటి? అనుకుంటున్నారా? ట్విట్టర్ వేదికగా నెటిజన్లు పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ అని చెబుతున్నారు. పుల్వామా దాడికి ప్రత�