Home » Jallianwala Bagh
పంజాబ్ రాజధాని అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ స్మారకంగా పునరుద్ధరించిన కాంప్లెక్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే.
జలియన్వాలా బాగ్ స్థూపాన్ని ప్రారంభించిన మోదీ
వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం(ఏప్రిల్-13,32019)నాటికి 101ఏళ్లు. ఈ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాం