Home » Jalna
ఈ షాపుకి వెళ్లడానికి ముందు ఆ వృద్ధ దంపతులు మరో బంగారం షాపుకి వెళ్లారు. కానీ అక్కడ ఉండే పనివాళ్లు తరిమేశారు.
మహారాష్ట్ర జల్నాలో ఐటీ అధికారుల సోదాలు
మహారాష్ట్రలోని జల్నాలో ఓ బడా వ్యాపారికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉక్కు, బట్టల వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్కు చెందిన పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఐటీ అధికారుల తనిఖీల్లో వ్యాపారి నుంచి కళ్లు చెదిరే మొ�
ప్రయాణికుల డిమాండ్ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వలస కూలీల బతుకులు తెల్లారిపోయాయి. నిద్రలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. పట్టాలపై పడుకున్న వారిపై నుంచి రైలు వెళ్లడంతో 15 మంది వలస కూలీలు చనిపోయారు. అత్యంత విషాదకరమైన ఈ’ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్త�