Home » Jammu and Kashmir
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివ
పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి ఎప్పుడు పెడతారు? పార్టీ పేరేంటనే విషయాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. ఆదివారం జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో �
భారత్ లోకి చొరబడేందుకు వందలాదిమంది ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారనే సమాచారంతో భారత్ ఆర్మీ అలర్ట్ అయ్యింది.
తాను కాంగ్రెస్ పార్టీకి రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తాను చేసిన సహాయాన్ని మర్చిపోయిందని విమర్శించారు గులాంనబీ ఆజాద్. కొత్త పార్టీ పెట్టబోతున్న ఆయన జమ్ము-కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
చింగమ్ నుంచి ఛత్రూకు వెళ్లుండగా మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో బోండా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. ఇక మిగిల
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గతవారం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. ఆయనకు మద్దతు తెలుపుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ కు చెందిన 50 మంది కాం
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు షాక్లమీద షాక్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, ఎ�
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్కు అత్యంత సన్నిహితుడైన సరూరి వెల్లడించారు. రెండు వారాల్లో ఆజాద్ కొత్త పార్టీ పెడతారని చెప్పాడు.
అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా రాహుల్ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని పరిపక్వత చెందని, చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న నేతగా ఆయన అభివర్ణించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకుని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఆయన తీసుక�