Home » Jammu election
జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
మొదటి దశ ఎన్నికల కోసం విధుల్లో 14,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఉన్నారు.
Jammu And Kashmir Elections 2024 : మొదటి దశ పోలింగ్లో మొత్తం 23,27,580 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. వీరిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.